తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం సమకూరి�...
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు �...
తనపై దాడి చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్లాన్ చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు వైరల్ అవుతోంది. లోక్సభలో తన చక్రవ్యూహం ప్రసంగం కొంతమందికి నచ్చలేదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో తనపై ఈడీ దాడులకు సిద్దమైనట్లు సమాచారం ఉందన్నారు.